ఉదయం పూట లేవగానే ప్రతి ఒక్కరు
టీ తాగేందుకు
ఇష్టపడుతుం
టారు. అయితే
కొంతమంది టీలో బిస్కెట్ వేసు
కుని తింటూ
ఉంటారు. కానీ టీలో బిస్కెట్ వేసుకొని తినడం ఆరోగ్యానికి మం
చిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్లన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం
ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సరిగ్గా ఉండదు. అంతే కాకుండా మలబద్ధకం వచ్చే సమస్య ఉంటుంది. ముఖ్యంగా గుండెకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు.