నేడు కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

1891చూసినవారు
నేడు కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులోప్రజాగళం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇంకా ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్