టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేతలు

335028చూసినవారు
టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేతలు
ఆత్మకూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అనంతసాగరం మండల అధ్యక్షుడు రవీంద్ర, మైనారిటీ నాయకుడు ఖాజావలితో సహా మరో 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్