నానబెట్టిన ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలా సందర్భాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను తింటారు. కానీ చాలామంది నీటిని పారేస్తుంటారు. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డిటాక్స్ వాటర్గా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నీరు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.