వేసవికాలం ప్రారంభంలో ఉండగానే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు చల్లదనం కోసం కూలర్లను వాడుతుంటారు. అయితే కూలర్లను అదేపనిగా వాడితే చర్మ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కూలర్లలో ప్రతి ఏడాది గడ్డి మార్చాలని అంటున్నారు. అలాగే కూలర్లలో పోసిన నీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచిస్తున్నారు.