యథాతథంగా గ్రూప్-1 మెయిన్స్: CM రేవంత్

53చూసినవారు
యథాతథంగా గ్రూప్-1 మెయిన్స్: CM రేవంత్
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. HYDలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో CM మాట్లాడుతూ.. 'పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్ధులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి, ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్