కాంగ్రెస్‌పై అసోం సీఎం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

53చూసినవారు
కాంగ్రెస్‌పై అసోం సీఎం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు
బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము పిలిస్తే విపక్ష నేతలంతా తమతో చేరతారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్‌ అభ్యర్థులంతా కాంగ్రెస్‌లోనే ఉంటారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకం. ఎవరూ కూడా ఆ పార్టీలో ఉండాలని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ బీజేపీతో చేరాలని అనుకుంటున్నారు’ అని అన్నారు. మోదీజీ మరోసారి ప్రధాని అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్