ఆధార్‌ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం

82చూసినవారు
ఆధార్‌ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త ఆధార్ కార్డు జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు(NRC) దరఖాస్తు నెంబర్ సమర్పించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్