పోలింగ్ వేళ.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

72చూసినవారు
పోలింగ్ వేళ.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'దేశ భవిష్యత్తు మన భాధ్యత.. ఓటు వేయడంపై నిర్లక్ష్యం వద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య రక్షణలో మీ పాత్ర పోషించాలి. యువతకు మరీ మరీ చెబుతున్నా మీ ఓటు హక్కు తప్పక వినియోగించుకోండి' అని సూచించారు.

సంబంధిత పోస్ట్