ఘోరం.. అక్కను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు (వీడియో)

70చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాణి (40) అనే ఓ మహిళ హోలీ సందర్భంగా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఆమెకు లఖన్ అనే తమ్ముడు ఉన్నాడు. రాణి అనే మహిళా మద్యానికి బానిస అయ్యింది. అయితే.. మద్యం సేవించడం వల్ల చెడ్డపేరు వస్తోందని ఆమె గొంతు నులిమి హత్య చేసి ఇంట్లో పాతిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోదరి మృతదేహాన్ని వెలికితీసి నిందితుడైన సోదరుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్