తిరుపతి జిల్లా తొట్
టంబేడు మండలం చిన్న సింగమల గ్రామం వేదికగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. సొంత టిప్పర్, లారీ ఉన్న డ్రైవర్లకు కూడా వాహనమిత్ర
పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద ఏటా రూ. 10,000 చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే వాహనమిత్రను అమలు చేస్తున్నారు.