దారుణం.. మహిళను చంపి ప్రైవేట్ భాగాలను కోసేశారు!

378134చూసినవారు
దారుణం.. మహిళను చంపి ప్రైవేట్ భాగాలను కోసేశారు!
బిహార్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఓ మహిళను నలుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. సులేఖ దేవి (45) అనే మహిళపై మొదటగా దాడి చేసి.. కత్తితో కళ్లు పీకి, ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలు చేశారు. దీంతో ఆమె మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్