దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త

59చూసినవారు
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
హైదరాబాద్ ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. జనగామకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ ఆమెను అర్థరాత్రి చంపి పీఎస్ లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్