దారుణం.. బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు

58చూసినవారు
దారుణం.. బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన 13 ఏళ్ల బాలికపై గౌతమ్, తరుణ్ రాజ్ పురోహిత్, సత్యరాజ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు.. సదరు బాలిక తల్లి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్