మంత్రి ఉత్తమ్ కుమార్ తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన హరీష్ రావు.. వీడియో

70చూసినవారు
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉద‌యం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు.. పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఉత్తమ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పాటు సబిత ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్