స్వాతిమలివాల్‌పై దాడి.. చార్జిషీట్ సిద్ధం

66చూసినవారు
స్వాతిమలివాల్‌పై దాడి.. చార్జిషీట్ సిద్ధం
AAP రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాలపై బిభవ్ దాడి కేసులో పోలీసులు చార్జిషీట్ సిద్ధం చేశారు. తీస్‌హజారీ కోర్టులో ఆ చార్జిషీట్‌ను సమర్పించనున్నారు. సంఘటన జరిగినప్పుడు సీఎం కేజ్రీవాల్ నివాసంలో మోహరించిన భద్రతా సిబ్బందిని పోలీసులు సాక్షులుగా చేశారు. 1,000 పేజీలకు పైగా చార్జ్ షీట్‌ను సిద్ధం చేశారు. మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్