వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోండి: సీతారామన్‌

50చూసినవారు
వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోండి: సీతారామన్‌
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ముందస్తు బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సీతారామన్ కోరారు.

సంబంధిత పోస్ట్