వారి కోసమే ‘బాహుబలి క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌’: రాజమౌళి

533చూసినవారు
‘బాహుబలి’ యానిమేటెడ్‌ సిరీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. ఈ సందర్భంగా రాజమౌళి ఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు సందేశమిచ్చారు. ‘బాహుబలి సిరీస్‌ను ఇంకా కొనసాగించండి అని ఎన్నోమంది అభిమానులు అడిగారు. వారందరి కోసం ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌’ని రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ చూసి ఎంజాయ్‌ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్