చిరంజీవి, రజినీకాంత్‌కు స్వాగతం పలికిన బాలకృష్ణ (వీడియో)

76చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. పవన్ కల్యాణ్ తోపాటు.. మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు.. వేదికపైకి వచ్చిన ఇద్దరిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు..

సంబంధిత పోస్ట్