సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ, చంద్రబాబు

63చూసినవారు
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ, చంద్రబాబు
ప్రధాని మోడీ, చంద్రబాబు ప్రమాణ స్వీకారం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రధాని మోడీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కేసరపల్లిలోని ప్రమాణ స్వీకారం సభా ప్రాంగణానికి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్