AAP ప్రచార గీతంపై నిషేధం

62చూసినవారు
AAP ప్రచార గీతంపై నిషేధం
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తాజాగా మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ విషయాన్ని AAP నేత, ఢిల్లీ మంత్రి ఆతిశి వెల్లడించారు. ప్రచార గీతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలను విమర్శిస్తూ వాక్యాలున్నాయి. దీంతో ఈ ప్రచార గీతంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఇలా ఒక రాజకీయ పార్టీ ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించడం దేశ చరిత్రలో తొలిసారి.

సంబంధిత పోస్ట్