ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ
ఎన్నికలు మే 13వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. జూన్ నాలుగో తేదీన
ఫలితాలు వ
ిడుదలవుతాయి. ఈ తరుణంలో
బీజేపీపీ సీనియర్ నేత, అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని, కేంద్రానికి సమాచారం ఉందని తెలిపారు. 145 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించబోతున్నారని, 23 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికల ప్రకారం
వైసీపీ 30 సీట్లకే పరిమితమవుతుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.