ఆ జిల్లాలకు వర్ష సూచన

577చూసినవారు
ఆ జిల్లాలకు వర్ష సూచన
నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైజాగ్, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 11, 12వ తేదీల్లో తూ.గో, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్