బండి సంజయ్ యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత

181093చూసినవారు
బండి సంజయ్ యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. సిద్దిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద, హుస్నాబాద్ లో యాత్రను అడ్డుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.

సంబంధిత పోస్ట్