తీరంలో తిమింగలం.. పిల్లల కేరింతలు

3305చూసినవారు
ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని డొంకూరు తీరంలో మత్య్సకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. సుమారు రెండు టన్నుల బరువు, 15 అడుగుల వెడల్పున్న దీన్ని తీసుకొచ్చి ఒడ్డున వేశారు. ఈ భారీ తిమింగలాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పిల్లలైతే ఏకంగా దానిపై ఎక్కి కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్