తొలి టీ20లో బంగ్లాదేశ్‌ ఆలౌట్.. టీమిండియా లక్ష్యం 128 పరుగులు

85చూసినవారు
తొలి టీ20లో బంగ్లాదేశ్‌ ఆలౌట్.. టీమిండియా లక్ష్యం 128 పరుగులు
భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్‌ వేదికగా జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో అత్యధికంగా మెహిదీ హసన్ (35*), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ (27) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అర్ష్‌దీప్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మయాంక్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్‌ తలో వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్