బంగ్లాదేశ్ నుంచి ఆ దేశస్థులు రహస్యంగా సరిహద్దులు దాటి భారత్లో
కి చొరబడుతు
న్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం తెలిసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి
పత్రాలను కూడా పొందారు. అంతేకాకుండా ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. అలాంటి నలుగురు విదేశీ పౌరులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ ముంబై లో అరెస్టు చేసింది.