చెన్నైలో తీవ్ర విషాద ఘనట చోటుచేసుకుంది. మెట్రో రైలు పనులు జరుగుతున్న చెన్నైలోని అల్వార్పేటలో సెఖ్మెట్ పబ్ పైకప్పు ఇవాళ ఒక్కసారిగా కూలిపోయింది. భవన శిథిలాల కింద పడి ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. అలాగే భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించే పనులు కొనసాగుతున్నాయి.