విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం‌

7884చూసినవారు
విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం‌
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో దారుణం జరిగింది. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని భావించింది. దీని కోసం 44 ఏళ్ల కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ కుమార్ అనుమతి కోరింది. అయితే లైంగిక కోరిక తీర్చితే సహకరిస్తానని ఆ ప్రొఫెసర్‌ చెప్పాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్