‘అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాతం’

81చూసినవారు
‘అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాతం’
అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట రోజు బీబీసీ పక్షపాతంగా వ్యవహరించిందని బ్రిటీష్ ఎంపీ బాబ్ బ్యాక్‌మన్ ధ్వజమెత్తాడు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి తగిన రికార్డుల్ని అందించాలని అన్నారు. యూకే పార్లమెంట్‌లో మాట్లాడిన బాబ్ బ్యాక్‌మన్.. 2000 ఏళ్లకు పైగా దేవాలయం ఉన్న విషయాన్ని మర్చిపోయి.. మసీదు ధ్వంసం చేసిన ప్రదేశమంటూ అయోధ్య రామ మందిరం గురించి నివేదించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్