న్యూయార్క్‌ పిచ్‌పై బీసీసీఐ అనధికారిక ఫిర్యాదు!

54చూసినవారు
న్యూయార్క్‌ పిచ్‌పై బీసీసీఐ అనధికారిక ఫిర్యాదు!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో న్యూయార్క్‌ పిచ్‌ తీరుపై ఐసీసీకి ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి. అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లు గాయాలపాలయ్యే అవకాశం ఉందని.. బీసీసీఐ నుంచే అనధికారికంగా కంప్లైట్‌ వెళ్లినట్లు సమాచారం. ప్లేయర్లు నెట్స్‌లోనూ తీవ్ర ఇబ్బంది పడినట్లు కథనాలు వెలువడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్