జాగ్రత్త సుమీ.. ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు

78చూసినవారు
జాగ్రత్త సుమీ.. ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు
మొబైల్ ఫోన్లు ప్రాణాలకే ముప్పు తెస్తాయని.. చాలా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. ఫోన్ నుండి విడుదలయ్యే రేడియేషన్‌ వల్ల తల నొప్పులు, కండరాల నొప్పుల్లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత పోస్ట్