ఈసారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎండల
ు మండిపోతున్నాయి. రానున్న
5 రోజులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో ఉష్ణోగ్
రత ఏకంగా 50 డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సి
న అవసరం లేదంటున్నారు అధికారులు.