నిధులు విడుదల చేసిన భట్టి విక్రమార్క

66చూసినవారు
నిధులు విడుదల చేసిన భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ. 128 కోట్ల నిధులు విడుదల చేశారు. మధిర క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ అధికారులతో భట్టి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్