ముంబైకి బిగ్ షాక్.. 20కే 4 వికెట్లు (వీడియో)

70చూసినవారు
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి బిగ్ షాక్ తగిలింది. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ సున్నాకే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన నామన్ దిర్ కూడా ఖాతా తెరవకుండానే ఆ తర్వాత బంతికి పెవిలియన్ చేరాడు. బౌల్ట్ వరుస బంతులకు వీరిద్దరిని ఔట్ చేశాడు. దీంతో ముంబై ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు 14 పరుగుల వద్ద బ్రెవిస్, 20 పరుగుల వద్ద కిషన్ కూడా ఔటయ్యారు.

సంబంధిత పోస్ట్