బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీయూ-
బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 79 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది.
బీజేపీ 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో45 మంది ఎమ్మెల్యే ఉన్నారు. జేడీయూ-
బీజేపీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది.