బిల్‌బోర్డ్ ట్రాజెడీ.. 8 ఏళ్ల క్రితమే చెప్పిన రచయిత

66చూసినవారు
బిల్‌బోర్డ్ ట్రాజెడీ.. 8 ఏళ్ల క్రితమే చెప్పిన రచయిత
ముంబయిలో ఇటీవల దుమ్ము తుఫాను కారణంగా 100 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్ పడిపోవడంతో 14 మంది మరణించారు. అయితే ముంబయిలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని 8 ఏళ్ల క్రితమే ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్ హెచ్చరించారు. “ముంబయిలో వెలిసిన అనధికార నివాసాల్లో చాలావాటికి మెటల్ షీట్లతో చేసిన పైకప్పులే ఉన్నాయి. తుపాను సమయంలో వీచే బలమైన ఈదురుగాలులు, నగరవ్యాప్తంగా ఉన్న వేలాది బిల్‌బోర్డ్ లను ప్రాణాంతకంగా మారుస్తాయి” అని ఓ పుస్తకంలో ఆయన రాశారు.

సంబంధిత పోస్ట్