భారత్‌ను వీడనున్న కోటీశ్వరులు

76చూసినవారు
భారత్‌ను వీడనున్న కోటీశ్వరులు
ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ & పార్ట్‌నర్స్ నివేదిక ప్రకారం 2024లో పెద్ద సంఖ్యలో కోటీశ్వరులు విదేశాలకు వలస వెళ్లనున్నట్లు తేలింది. దాదాపు 4,300 మంది భారతీయ కోటీశ్వరులు వలస వెళ్లే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల వలసలో చైనా, యూకే తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్