ప్రాణప్రతిష్ఠ సమయంలో మగబిడ్డకు జననం

3008చూసినవారు
ప్రాణప్రతిష్ఠ సమయంలో మగబిడ్డకు జననం
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుక ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ముహూర్తంలోనే మహారాష్ట్రలోని థాణేలో సమృద్ధి బమానే(42) అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మహిళకు ప్రసవం డ్యూడేట్ ఈనెల 23న ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి డెలివరీ చేయమని వైద్యులను కోరగా.. వారు సిజేరియన్ పద్ధతిలో ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు డెలీవరీ చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్