ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

586చూసినవారు
ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్టీ ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి నలుగురు అభ్యర్థులను, ఒడిశా నుంచి ఒకరి పేర్లను వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్