కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

55చూసినవారు
కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డిపైఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో సీఈవో వికాస్‌రాజ్‌ను బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మార్ఫింగ్‌ వీడియోలతో ప్రచారం చేశారని ఫిర్యాదు చేసింది. వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్