BJPకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు: కేసీఆర్

60చూసినవారు
BJPకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు: కేసీఆర్
తెలంగాణకు అన్ని విధాల నష్టం చేసిన BJPకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'గత 10 ఏళ్లు కేంద్రంలోని బీజేపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది. ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. ఈ విషయమై 50 సార్లు కేంద్రాన్ని కలిసి అడిగా. 150 సార్లు లెటర్లు రాసినా స్పందన లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్