ఆ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలి: అఖిలేశ్‌

60చూసినవారు
ఆ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలి: అఖిలేశ్‌
జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీబాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ నాటకాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. గత పదేళ్లలో లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్