తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు

55చూసినవారు
తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు
తెలంగాణలో వరుస పర్యటనలకు బీజేపీ అగ్రనేతలు సిద్ధం అయ్యారు. ప్రధాని మోదీ ఏప్రిల్ 27న హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. హైటెక్ సిటీ నోవాటెల్ లో ఐటీ నిపుణులతో భేటీ కానున్నారు.ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా కూడా వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్