సచిన్‌, ధోనీలా వీరిద్దర్నీ రీప్లేస్‌ చేయలేం: కపిల్‌ దేవ్‌

58చూసినవారు
సచిన్‌, ధోనీలా వీరిద్దర్నీ రీప్లేస్‌ చేయలేం: కపిల్‌ దేవ్‌
టీమిండియా స్టార్ బ్యాటర్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని భర్తీ చేయలేమని మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నారు. ‘‘ఏ ఫార్మాట్‌లో అయినా.. రోహిత్‌, కోహ్లీల స్థానాలను మరొకరితో భర్తీ చేయలేం. విరాట్‌ అన్ని ఫార్మాట్లలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కచ్చితంగా అతడిని టీ20ల్లో మిస్‌ అవుతాం. వీరిద్దరూ టీమిండియాకు సచిన్‌, ధోనీలాంటివారు. వీరిని రీప్లేస్‌ చేయలేం’’ అని కపిల్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్