ఓటమి తర్వాత పుంజుకున్నాం: KTR

53చూసినవారు
ఓటమి తర్వాత పుంజుకున్నాం: KTR
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. 'అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. ఈ పోరాటం అంత సులువు కాదు. కేసీఆర్ అండగా నిలవడంతో కార్యకర్తలు ధైర్యం ప్రదర్శించారు. క్లిష్టమైన యుద్ధంలో అద్భుతంగా పోరాడిన అందరికి ధన్యవాదాలు' అని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్