BREAKING: భిభవ్‌ కుమార్‌పై ఛార్జీషీటు దాఖలు

63చూసినవారు
BREAKING: భిభవ్‌ కుమార్‌పై ఛార్జీషీటు దాఖలు
ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో నిందితుడు భిభవ్‌ కుమార్‌పై ఛార్జీషీటు దాఖలు అయ్యింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా బిభవ్‌కుమార్‌కు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్