హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ నేతల నిరసన

2209చూసినవారు
హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ నేతల నిరసన
హైదరాబాద్ నగరంలో అమీర్ పేట్ లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద BRS నిరసన కార్యక్రమం చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా BRS శ్రేణులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్