వైసీపీ ఎమ్మెల్యే స్వగ్రామంలో ఉద్రిక్తత

593చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యే స్వగ్రామంలో ఉద్రిక్తత
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్