బస్సు- రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, 14 మందికి గాయాలు

72చూసినవారు
బస్సు- రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, 14 మందికి గాయాలు
గుజరాత్‌లోని ద్వారక నగరం సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు ప్రమావదశాత్తు రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్